Tuesday, April 19, 2011

రెండోరోజే జై ఆంధ్రా అనకుంటే ఒట్టు



ఇది 1972-73 లలో సినీ నటుడు కృష్ణ వేయించిన కరపత్రం.  (Curtesy సాహిత్య అభిమాని గారి బ్లాగు). దీంట్ల ఏం రాసి వుందో ఒక్కసారి చూడున్రి. ముల్కీ రూల్సుని సమర్థించుకుంట సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన్రు. 

సుప్రీం కోర్టు తీర్పును గౌరవించని వాల్లు ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ గురించి చెప్పుతున్నరు. ముల్కీ రూల్సు కూడా ఓర్వని వాల్లు ఇప్పుడు ఐకమత్యపు నీతులు చెప్పుతున్నరు.  అప్పుడు ఆంద్ర ప్రజానీకం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు అంటా ఆధ్రులమే అంటున్రు.

ఆ శ్రీకృష్ణ పిచ్చోడి లెక్క ఆరో సిఫార్సు ఇచ్చిండు గని, ముల్కీ రూల్సుకే ఓర్వని వాల్లు తెలంగాణాకు ప్రత్యేక రక్షణలు పెట్టాల్నంటే ఓరుస్తరా? పెట్టి చూడున్రి, రెండోరోజే జై ఆంధ్రా అనకుంటే ఒట్టు!     

2 comments:

  1. Dude If SC supports mulki rules you feel good. But if SC supports hyd as 7th jone why you are crying foul?

    ReplyDelete
  2. Our movement is not against some court judgement as done by you, but it is against the discrimination of Andhra influenced government.

    ReplyDelete